ప్రధాన మంత్రి కార్యాలయం
రమ్జాన్ సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
Posted On:
11 MAR 2024 8:58PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరి కి రమ్జాన్ సందర్బం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘అందరి కి ఇవే రమ్జాన్ శుభాకాంక్ష లు. పవిత్రమైన ఈ మాసం అందరి జీవనం లో సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని మరియు సమృద్ధి ని తీసుకువచ్చును గాక.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2013871)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam