ప్రధాన మంత్రి కార్యాలయం

స్వామి స్మరణానందజీ మహారాజ్ ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకోవడాని కి ఆసుపత్రి ని సందర్శించినప్రధాన మంత్రి

Posted On: 05 MAR 2024 9:08PM by PIB Hyderabad

రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ యొక్క ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్‌కాతా లో ఒక ఆసుపత్రి కి వెళ్ళారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

‘‘కోల్‌కాతా కు చేరుకోవడం తోనే, ఆసుపత్రి కి వెళ్లి రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ యొక్క ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకొన్నాను.

ఆయన కు చక్కని ఆరోగ్యం దక్కాలని, ఆయన త్వరిత గతి న పునఃస్వస్థులు కావాలని ఆకాంక్షిస్తూ మనమంతా ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తూ ఉన్నాం.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 2011921) Visitor Counter : 87