ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన పశ్చిమ బంగాల్ గవర్నరు

Posted On: 01 MAR 2024 7:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ గవర్నరు డాక్టర్ సి.వి. ఆనంద బోస్ గారు ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ గవర్నరు డాక్టర్ సి.వి. ఆనంద బోస్ గారు సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

 

 



(Release ID: 2011453) Visitor Counter : 71