ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన తాలూకు బాధితుల కు పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి

Posted On: 29 FEB 2024 1:14PM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన తాలూకు బాధితులకు పరిహారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

 

ఈ దుర్ఘటన లో మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారి కి 50,000 వంతున ఇవ్వడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన దుర్ఘటన లో మృతుల దగ్గరి సంబంధికులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని తెలిపింది.

 

 

 

***

DS/ST



(Release ID: 2010303) Visitor Counter : 87