ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ లోని కాసగంజ్ ప్రమాదంలో మృతులకు ప్రధానమంత్రి సానుభూతి

प्रविष्टि तिथि: 24 FEB 2024 6:55PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్   లోని  కాసగంజ్   లో   జరిగిన  ప్రమాదంలో  జరిగిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ  విచారం ప్రకటించారు.

  మేరకు ఆయన  ఎక్స్ లో పోస్ట్ చేశారు.

“హృదయవిదారకంఉత్తరప్రదేశ్   లోని    కాసగంజ్  లో ట్రాక్టర్ ట్రాలీ చెరువులో పడిన ప్రమాదంలో బంధుమిత్రులను కోల్పోయిన వారికి  నా  ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను  ప్రమాదంలో గాయపడిన  వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానుస్థానిక పాలనా యంత్రాగం బాధితులకు అవసరమైన సహాయం అందించడంలో నిమగ్నమై ఉంది” : PM @narendramodi”

 


(रिलीज़ आईडी: 2009003) आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam