ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం

प्रविष्टि तिथि: 05 FEB 2024 7:42PM by PIB Hyderabad
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పార్ల‌మెంట్‌లో ఇండియ‌న్ మైనారిటీస్ ఫౌండేష‌న్ కి సంబంధించిన మ‌త పెద్ద ల ప్ర‌తినిధి బృందంతో స‌మావేశ‌మ‌య్యారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మద్యమంలో పోస్ట్ చేసారు:

“ఈరోజు పార్లమెంటులో మత పెద్దల ప్రతినిధి బృందాన్ని కలవడం ఆనందంగా ఉంది. మన దేశం  అభివృద్ధి పథంలో వారి మంచి మాటలకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని ప్రధాని పేర్కొన్నారు. 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 2002951) आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam