ప్రధాన మంత్రి కార్యాలయం

మహాత్మ గాంధీవర్థంతి సందర్భం లో ఆయన కు పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 30 JAN 2024 1:18PM by PIB Hyderabad

గాంధీ మహాత్ముని వర్థంతి సందర్భం లో పుష్పాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్ ఘాట్ లో సమర్పించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో -

‘’గాంధీ మహాత్ముని కి రాజ్ ఘాట్ లో ప్రధాన మంత్రి శ్రీ @narendramodi పుష్పాంజలి ని సమర్పించారు’’ అని తెలిపింది.

*********

DS/ST



(Release ID: 2000620) Visitor Counter : 95