ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామి వివేకానంద జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
12 JAN 2024 8:17AM by PIB Hyderabad
స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినం ల సందర్భం లో స్వామి వివేకానంద కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు. స్వామి వివేకానంద ను గురించిన తన ఆలోచనల తో రూపొందినటువంటి ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘భారతీయ అధ్యాత్మ ను మరియు భారతీయ సంస్కృతి ని ప్రపంచ రంగస్థలం మీద ప్రతిష్టించినటువంటి స్వామి వివేకానంద కు ఆయన జయంతి సందర్భం లో మరియు జాతీయ యువ దినం సందర్భం లో ఇవే వందన శతాలు. శక్తి, ఇంకా స్ఫూర్తి లతో నిండినటువంటి ఆయన యొక్క ఆలోచన లు మరియు ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏదైనా సాధించితీరాలి అనే విషయం లో యువజనుల కు యుగ యుగాల వరకు ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1995573)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam