ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ధన్‌జీభాయీ సెంఘాణీ మరణం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 05 JAN 2024 5:02PM by PIB Hyderabad

మాండ్‌వీ పూర్వ ఎమ్ఎల్ఎ శ్రీ ధన్‌జీభాయీ సెంఘాణీ యొక్క మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సంతాపాన్ని తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో గుజరాతీ భాష లో ఒక సందేశాన్ని ఈ క్రింది విధం గా పొందు పరచారు :

"માંડવીના ભૂતપૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના અવસાનના સમાચારથી દુઃખ થયું.
ઈશ્વર તેમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે પ્રાર્થના
શાંતિ….!!"

 

 

***

DS


(Release ID: 1993923)