ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తోసమావేశమైన పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి
Posted On:
20 DEC 2023 1:44PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి గారు ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ సమావేశం లో మమత బనర్జి గారి తో వెంట పార్లమెంట్ సభ్యుల తో కూడిన ప్రతినిధి వర్గం కూడా పాల్గొంది.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి గారు మరియు ఎంపీల తో కూడిన ఒక ప్రతినిధి వర్గం సమావేశమైంది.’’ అని తెలిపింది.
***
DS/RT
(Release ID: 1988962)
Visitor Counter : 105
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam