ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి

Posted On: 20 DEC 2023 1:44PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి గారు ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ సమావేశం లో మమత బనర్జి గారి తో వెంట పార్లమెంట్ సభ్యుల తో కూడిన ప్రతినిధి వర్గం కూడా పాల్గొంది.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి గారు మరియు ఎంపీల తో కూడిన ఒక ప్రతినిధి వర్గం సమావేశమైంది.’’ అని తెలిపింది.

 

***

DS/RT



(Release ID: 1988962) Visitor Counter : 71