ప్రధాన మంత్రి కార్యాలయం

కార్తికపూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 27 NOV 2023 7:57AM by PIB Hyderabad

మంగళప్రదం అయినటువంటి కార్తిక పూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్బం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ఈ మంగళప్రదం అయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవనం లోను ఒక క్రొత్త ఉత్సాహాన్ని కొనితేవాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ కోరుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో :

‘‘శ్రద్ధ, భక్తి మరియు దైవీయ ఉపాసన ల తాలూకు భారతీయ సంప్రదాయం తళుకులీనేటటువంటి పవిత్రమైన పర్వం కార్తిక పూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్భం లో అనంతమైన శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన సందర్భాలు దేశం అంతటా నా కుటుంబ సభ్యుల యొక్క జీవనం లో ఒక క్రొత్త వెలుగు ను మరియు స్ఫూర్తి ని తీసుకురావాలి గాక.’’ అని పేర్కొన్నారు.

 

 

 

 

***

 

DS/AK



(Release ID: 1980302) Visitor Counter : 62