ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రతి ఒక్కరి కి సంతోషభరితం అయిన దీపావళి శుభాకాంక్షలు అని పేర్కొన్న ప్రధాన మంత్రి

Posted On: 12 NOV 2023 9:14AM by PIB Hyderabad

మంగళ ప్రదం అయినటువంటి దీపావళి సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘దేశం లో నా కుటుంబ సభ్యులు అందరి కి ఇవే దీపావళి తాలూకు అనేకానేక శుభాకాంక్షలు.

అందరి కి ఈ దీపావళి సంతోషాన్ని పంచుగాక. ఈ విశిష్టమైనటువంటి పండుగ ప్రతి ఒక్కరి జీవనం లో ఉల్లాసాన్ని, సమృద్ధి ని మరియు చక్కనైన ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక.’’ అని పేర్కొన్నారు.

******

Dhiraj Singh/ Siddhant Tiwari



(Release ID: 1976570) Visitor Counter : 103