ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన ఒడిశా గవర్నరు

Posted On: 06 NOV 2023 8:24PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఒడిశా గవర్నరు శ్రీ‌ రఘుబర్ దాస్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఒడిశా గవర్నరు శ్రీ @dasraghubar సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

*******

DS/ST



(Release ID: 1975362) Visitor Counter : 123