ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2023 4:40PM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 39వ వర్థంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను గుర్తు చేసుకున్నారు.
ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ
‘‘మాజీ పిఎం శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1974002)
సందర్శకుల సూచీ సంఖ్య : : 217
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam