ప్రధాన మంత్రి కార్యాలయం

మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి

Posted On: 31 OCT 2023 4:40PM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 39వ వర్థంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను గుర్తు చేసుకున్నారు.

ఈ మేరకు ఎక్స్  లో పోస్ట్  చేస్తూ

‘‘మాజీ పిఎం శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటున్నాను’’           అని పేర్కొన్నారు.



(Release ID: 1974002) Visitor Counter : 147