ప్రధాన మంత్రి కార్యాలయం

మేరీ మాటీ-మేరా దేశ్ ప్రచారం రాబోయే 25 సంవత్సరాల అమృత్ కాల్‌ లో పంచ్ ప్రణ్ లను నెరవేరుస్తుంది, మన అమర వీరుల కలల ను పండిస్తుంది : ప్రధాన మంత్రి

Posted On: 30 OCT 2023 8:49PM by PIB Hyderabad

మేరీ మాటీ-మేరా దేశ్ప్రచారం రాబోయే 25 సంవత్సరాల అమృత్‌ కాల్‌ లో పంచ్ ప్రణ్ లను ఆచరణ లో పెడుతుందని, మన అమర వీరుల కలల ను నెరవేరుస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

మేరీ మాటీ-మేరా దేశ్ ప్రచారాన్ని గురించి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి రాసిన వ్యాసం పై శ్రీ నరేంద్ర మోదీ తన స్పందన ను తెలియజేస్తూ, ఈ ప్రచారం లో భాగం గా దిల్లీ లో నిర్మాణం అయ్యే అమృత్ వాటిక మన యువతరానికి ఎల్లప్పటికీ ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది అన్నారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -

మేరా మాటీ- మేరా దేశ్ ప్రచారాన్ని గురించి కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp ఒక వ్యాసాన్ని వ్రాస్తూ, అందులో వికసిత భారత్‌ యొక్క కలల ను సాకారం చేయడం లో మేరా మాటీ- మేరా దేశ్ ప్రచారం తో రూపు దిద్దుకొనే ‘అమృత్ వాటిక’ అమృత కాలం తాలూకు రాబోయే 25 సంవత్సరాల లోను పంచ్ ప్రణ్ ల ను పూర్తి చేస్తుంది; అలాగే, మన అమర వీరులు కన్న కలల ను పండించడం కోసం యువతరానికి ప్రేరణ ను కూడా అందిస్తుందని వివరించారు.’’ అని తెలిపింది.

********

DS/ST



(Release ID: 1973242) Visitor Counter : 119