ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర లోని శిర్ డీ లో శ్రీ సాయిబాబా సమాధి మందిరంలో దర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
26 OCT 2023 5:36PM by PIB Hyderabad
మహారాష్ట్ర లోని శిర్ డీ లో గల శ్రీ సాయిబాబా సమాధి మందిరం లో దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని శిర్ డీ లో శ్రీ సాయిబాబా సమాధి మందిరం లో జరిగిన ప్రార్థనల లో పాలుపంచుకొన్నారు.’’ అని పేర్కొంది.
(Release ID: 1971782)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam