ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారా గేమ్స్ పురుషుల 1500ఎం- T46 ఈవెంట్ లో రజత పతకం గెలుచుకున్న ప్రమోద్ కు పిఎం అభినందనలు

Posted On: 24 OCT 2023 8:17PM by PIB Hyderabad

ఆసియా పారా గేమ్స్  పురుషుల 1500ఎం- T46 ఈవెంట్  లో రజత పతకం సాధించిన ప్రమోద్  ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘ఆసియా పారా గేమ్స్  పురుషుల 1500ఎం- T46 ఈవెంట్  లో రజత పతకం  సాధించిన ప్రమోద్  కు అభినందనలు. అతనిది అసాధారణం, స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1970849) Visitor Counter : 78