ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 కార్యనిర్వాహకులతో తన ఇష్టాగోష్ఠి విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 23 SEP 2023 9:36PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నిన్న భారత మండపంలో జి-20 కార్యానిర్వాహకులతో ఇష్టాగోష్ఠిగా  

 సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమం వివరాలను పలువురు సీనియర్‌ పాత్రికేయులు ‘ఎక్స్‌’ పోస్టుల ద్వారా వెల్లడించారు.  న్న

ఆ పోస్టులను ప్రధానమంత్రి ‘ఎక్స్‌’ పోస్టుద్వారా పంపిన సందేశంలో ప్రజలతో పంచుకున్నారు.

 

***

DS



(Release ID: 1960133) Visitor Counter : 128