ప్రధాన మంత్రి కార్యాలయం

స్వామి వివేకనందశికాగో లో 130 సంవత్సరాల కిందట ఇదే రోజు న ఇచ్చిన ఉపన్యాసాన్ని గుర్తు కు తెచ్చినప్రధాన మంత్రి

Posted On: 11 SEP 2023 3:26PM by PIB Hyderabad

స్వామి వివేకనంద 130 ఏళ్ల క్రితం ఇదే రోజు న శికాగో లో జరిగిన వరల్డ్ స్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్ లో ఇచ్చినటువంటి ఉపన్యాసం ఈ రోజు కు కూడా ప్రపంచ ఏకత్వం మరియు సద్భావన ల కై ఇచ్చిన పిలుపు గా మారుమోగుతున్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఎక్స్ లో ప్రధాన మంత్రి ఒక పోస్టు ను పెడుతూ, అందులో -

‘‘నూట ముప్ఫయ్ సంవత్సరాల కిందట శికాగో లో స్వామి వివేకనంద ఇచ్చిన ప్రసంగం ప్రపంచ ఏకత్వం మరియు సద్భావన లకై ఇచ్చిన పిలుపు గా ఈ నాటికి కూడాను మార్మోగుతున్నది. విశ్వ మానవ సోదరత్వ భావన ను నొక్కిపలుకుతూ ఆయన ఇచ్చిన కాలసీమ అంటూ ఏదీ లేని అటువంటి ఒక సందేశం మనలకు దారి దీపం గా ఉంటూ వస్తోంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/TS

 

 



(Release ID: 1956384) Visitor Counter : 123