ప్రధాన మంత్రి కార్యాలయం

జన్మాష్టమిసందర్భం లో ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 07 SEP 2023 8:53AM by PIB Hyderabad

మంగళప్రదం అయినటువంటి సందర్భం జన్మాష్టమి ఈ రోజు న కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియజేశారు.

 

శ్రద్ధ మరియు భక్తి లతో కూడిన ఈ పవిత్ర సందర్భం ప్రజల యొక్క జీవనం లో సరిక్రొత్త ఆనందాన్ని మరియు శక్తి ని ప్రసాదించు గాక అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్టును పెడుతూ, అందులో -


‘‘జన్మాష్టమి సందర్భం లో అనేకానేక శుభాకాంక్ష లు. శ్రద్ధ మరియు భక్తి లతో కూడినటువంటి ఈ పవిత్రమైన సందర్భం నా యొక్క కుటుంబ సభ్యులు అందరి కి వారి జీవనం లో సరిక్రొత్త శక్తి ని మరియు నూతన ఉత్సాహాన్ని ప్రవహింప చేయు గాక, ఇదే నేను కోరుకొనేది. జయ శ్రీకృష్ణ.’’ అని పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1955406) Visitor Counter : 83