ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన సిక్కిమ్ గవర్నరు

Posted On: 02 AUG 2023 3:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో సిక్కిమ్ గవర్నరు శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో సిక్కిమ్ గవర్నరు శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/ST



(Release ID: 1945140) Visitor Counter : 105