ప్రధాన మంత్రి కార్యాలయం
అఖిల భారతీయ శిక్షా సమాగమ్ సందర్భంగా పిల్లలతో గడిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
29 JUL 2023 4:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఈరోజ భారత్ మండపంలో జరిగిన అఖిల భారతీయ శిక్షా సమాగమంలో కొద్దిసేపు పిల్లలలో గడిపారు. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, పిల్లలతో గడపడం ఎంతో ఆనందం కలిగించిందని, ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు.
*****
DS
(रिलीज़ आईडी: 1944170)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam