ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ లోనిచమోలీ లో జరిగిన ఒక విద్యుత్తు సంబంధి దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకుసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 19 JUL 2023 4:41PM by PIB Hyderabad

విద్యుదాఘాతం కారణం గా ఉత్తరాఖండ్ లోని చమోలీ లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు కావాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు; ఈ ఘటన లో బాధితుల కు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం చేతనైన అన్ని విధాలు గాను సాయాన్ని అందిస్తోందని ఆయన వెల్లడించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘అత్యంత బాధాకరం. ఉత్తరాఖండ్ లోని చమోలీ లో జరిగిన దుర్ఘటన తో అత్యంత దుఃఖం కలిగింది. శోకం లో మునిగిన కుటుంబ సభ్యుల కు నేను నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ దుర్ఘటన లో క్షతగాత్రులు అందరూ త్వరిత గతి న స్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను. బాధితుల కు రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం చేతనైన అన్ని విధాలు గాను సాయపడడం లో తలమునకలు గా ఉంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని పేర్కొంది.

 

*******

DS/ST



(Release ID: 1940866) Visitor Counter : 145