ఉప రాష్ట్రపతి సచివాలయం
ఈ నెల 4న అసోంలో పర్యటించనున్న ఉప రాష్ట్రపతి
ఐఐటీ గౌహతి 25వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉప రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
02 JUL 2023 2:34PM by PIB Hyderabad
భారత ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ఖర్, ఈ నెల 04న అసోంలో పర్యటించనున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి 25వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు.
ఉప రాష్ట్రపతి గౌహతి చేరుకున్నాక కామాఖ్య ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఒక రోజు పర్యటనలో భాగంగా, ఐఐటీ గౌహతిలో విద్యార్థులతోనూ ఉప రాష్ట్రపతి సంభాషిస్తారు.
*****
(रिलीज़ आईडी: 1936973)
आगंतुक पटल : 205