ప్రధాన మంత్రి కార్యాలయం

బోయింగ్ ప్రెసిడెంట్, సీఈవో డేవిడ్ కాలన్ తో ప్రధాని భేటీ

Posted On: 24 JUN 2023 7:21AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ దీ సీ లో బోయింగ్ ప్రెసిడెంట్, సీఈవో  డేవిడ్ ఎల్. కాలన్  తో భేటీ అయ్యరు.  .

ప్రధాని మోదీ, కాలన్  ఇద్దరూ భారతదేశంలో   వైమానిక రంగంలో విమానాల నిర్వహణ, మరమ్మతులలో బోయింగ్ ఉనికి గురించి చర్చించారు.  అంతరిక్ష రంగంలో కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ప్రధాని ఈ సందర్భంగా బోయింగ్ సంస్థను  కోరారు.

 

******



(Release ID: 1935021) Visitor Counter : 109