ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎస్ఎఅధ్యక్షుడు మరియు ప్రథమ మహిళ లతో కలసి ఒక ప్రత్యేక కార్యక్రమం లో పాల్గొన్న ప్రధానమంత్రి

Posted On: 22 JUN 2023 10:56AM by PIB Hyderabad

అమెరికా అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ మరియు ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు వైట్ హౌస్ లో 2023 జూన్ 21 వ తేదీ నాడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

వారి కుటుంబ సభ్యుల తో సైతం ప్రధాన మంత్రి భేటీ అయ్యారు.

ఈ విశేష కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోవడం అనేది మన రెండు దేశాల మధ్య గల స్నేహపూర్ణ బంధం మరింత బలపడడాన్ని సూచిస్తున్నది.

 

 

***



(Release ID: 1934608) Visitor Counter : 120