ప్రధాన మంత్రి కార్యాలయం

ఒకటో జన్ జాతీయ ఖేల్ మహోత్సవ్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 14 JUN 2023 9:56PM by PIB Hyderabad

ఒకటో జన్ జాతీయ ఖేల్ మహోత్సవ్ ను భువనేశ్వర్ లోని కళింగ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో నిర్వహించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

ఈ ఆటల ను ఒక పెద్ద ఆరంభం గా ప్రధాన మంత్రి పేర్కొంటూ, దేశాని కి కీర్తి ని సంపాదించి పెట్టడం లో ఆదివాసి క్రీడాకారుల పాత్ర ఎంతైనా ఉందన్నారు.

అమృత్ మహోత్సవ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘మన క్రీడా జగతి లో ఒక పెద్ద ఆరంభం. ప్రపంచ పోటీల లో భారతదేశాని కి గుర్తింపు ను తెచ్చిపెట్టడం లో ఆదివాసీ క్రీడాకారుల ది ఒక పెద్ద భూమిక గా ఉంటూ వచ్చింది. ఈ విధమైన ప్రయాసల తో దేశాని కి ఈ సముదాయం నుండి క్రొత్త క్రొత్త ప్రతిభావంతులు లభించనున్నారు’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

 

***

DS



(Release ID: 1932700) Visitor Counter : 122