ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళ నాడు యొక్క విఖ్యాతసంస్కృతి ని చూసుకొని యావత్తు దేశం గర్వపడుతోంది: ప్రధాన మంత్రి
Posted On:
27 MAY 2023 11:57PM by PIB Hyderabad
యావత్తు దేశం తమిళ నాడు యొక్క విఖ్యాత సంస్కృతి ని చూసుకొని గర్విస్తోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. చిరకాలానుభవం కలిగిన నటుడు శ్రీ రజినీకాంత్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇచ్చారు. పార్లమెంట్ నూతన భవనం లో తళుకులీననున్న సెంగొల్ ను గురించి శ్రీ రజినీకాంత్ తన ట్వీట్ లో వివరించారు.
ప్రధాన మంత్రి తమిళ భాష లో చేసిన ఒక ట్వీట్ లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:
“தமிழ்நாட்டின் புகழ்பெற்ற கலாச்சாரத்தில் ஒட்டுமொத்த தேசமும் பெருமை கொள்கிறது. புதிய நாடாளுமன்றக் கட்டிடத்தில் இந்த தலைசிறந்த மாநிலத்தின் கலாச்சாரம் பெருமைக்குரிய இடத்தைப் பெறுவது உண்மையிலேயே மகிழ்ச்சி அளிக்கிறது. #MyParliamentMyPride”
***
******
DS/ST
(Release ID: 1929023)
Visitor Counter : 158
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam