ప్రధాన మంత్రి కార్యాలయం

తాశ్ కంద్ లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ పురుషుల చాంపియన్శిప్స్ లో మొట్ట మొదటసారి గా పతకాల ను గెలిచినందుకు బాక్సర్ లకు అభినందన లుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 11 MAY 2023 6:18PM by PIB Hyderabad

తాశ్ కంద్ లో జరిగిన పురుషుల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ శిప్స్ లో మొట్ట మొదటసారి గా పతకాల ను గెలిచినందుకు శ్రీ దీపక్ భోరియా, శ్రీ హసాముద్దీన్ మరియు శ్రీ నిశాంత్ దేవ్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

 

క్రీడ లు మరియు యువజన వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ యొక్క ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి తాను తిరిగి ట్వీట్ చేస్తూ,

 

‘‘శ్రీయుతులు దీపక్ భోరియా, హసాముద్దీన్ మరియు నిశాంత్ దేవ్ లకు ఇవే అభినందన లు. వారి కార్యసాధన లు చాలా ప్రేరణ ను ఇచ్చేటటువంటి గా ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1923668) Visitor Counter : 139