ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశాన్ని ఆత్మనిర్భర్భారత్ గా మలచే ప్రయత్నాల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 31 JAN 2023 7:44PM by PIB Hyderabad

పావువా న్యూ గినీ కి దేశీయం గా ఉత్పత్తి చేసిన ఎవిజిఎఎస్ 10 ఎల్ఎల్ యొక్క ఒకటో బ్యాచ్ ను విజయవంతం గా ఎగుమతి చేయడం ద్వారా దేశాన్నిఆత్మనిర్భర్ గా మలచేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ లిమిటెడ్ చేసిన ప్రయత్నాల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

 

పెట్రోలియమ్ మరియు సహజవాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘ఇది చూసి సంతోషం కలిగింది. ఈ చర్య ఆత్మనిర్భర్ భారత్ యొక్క ప్రయాసల ను బలపరుస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1921988) సందర్శకుల సూచీ సంఖ్య : : 146