ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ పంచాయతీ పురస్కార గ్రహీతల ను అభినందించిన ప్రధాన మంత్రి

Posted On: 18 APR 2023 9:51AM by PIB Hyderabad

జాతీయ పంచాయతీ పురస్కార గ్రహీతల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చేసిన ట్వీట్‌ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

దేశం లోని గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్య భూమిక ను పోషించిన ఈ విజేత లకు అనేకానేక అభినందనలు. మీ సేవా భావం, సహకార భావం దేశ ప్రజల కు స్ఫూర్తి ని ఇస్తుంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/ST



(Release ID: 1917636) Visitor Counter : 170