ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి తో మహారాష్ట్ర గవర్నర్‌ భేటీ

Posted On: 10 APR 2023 8:40PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ రమేష్‌ బైస్‌ ఇవాళ కలుసుకున్నారు.

దీనిపై  ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ఇచ్చిన సందేశంలో:

“మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ రమేష్‌ బైస్‌ PM @narendramodi ని కలుసుకున్నారు” అని ప్రకటించింది.



(Release ID: 1915483) Visitor Counter : 135