ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి తో మహారాష్ట్ర గవర్నర్‌ భేటీ

प्रविष्टि तिथि: 10 APR 2023 8:40PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ రమేష్‌ బైస్‌ ఇవాళ కలుసుకున్నారు.

దీనిపై  ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ఇచ్చిన సందేశంలో:

“మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ రమేష్‌ బైస్‌ PM @narendramodi ని కలుసుకున్నారు” అని ప్రకటించింది.


(रिलीज़ आईडी: 1915483) आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam