ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఉత్కళ్ దివస్’ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శుభాకాంక్ష‌లు

प्रविष्टि तिथि: 01 APR 2023 9:16AM by PIB Hyderabad

   డిషా ఆవిర్భావ దినోత్సవం ‘ఉత్కళ్‌ దివస్‌’ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు పోస్ట్‌ చేసిన వరుస ట్వీట్లలో:

 “ఒడిషా వాసులకు ఉత్కళ దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ ప్రగతికి ఒడిషాతోపాటు ఆ రాష్ట్ర ప్రజలు, సంస్కృతి తమవంతుగా చేసిన కృషిని ప్రశంసించేందుకు ఈ వేడుకలు ఒక అవకాశం కల్పించాయి. ఈ నేపథ్యంలో ఒడిషా ప్రజానీకం చక్కని ఆరోగ్యం-శ్రేయస్సుతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS


(रिलीज़ आईडी: 1912843) आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam