ప్రధాన మంత్రి కార్యాలయం

ఇందౌర్లో సంభవించినదుర్ఘటన పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 30 MAR 2023 2:42PM by PIB Hyderabad

ఇందౌర్ లో జరిగిన దుర్ఘటన పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ తో శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడి, తాజా స్థితి ఏమిటి అని అడిగి తెలుసుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

ఇందౌర్ లో జరిగిన దుర్ఘటన కు అమితం గా బాధపడ్డాను. ముఖ్యమంత్రి @ChouhanShivraj Ji తో మాట్లాడి తాజా స్థితి ని గురించి తెలుసుకొన్నాను. రాష్ట్ర ప్రభుత్వం త్వరిత గతి న రక్షణ కార్యకలాపాల ను మరియు సహాయక కార్యకలాపాల ను చేపట్టడం లో నిమగ్నం అయింది. ఈ దుర్ఘటన లో ప్రభావితం అయినటువంటి వ్యక్తులు అందరికి మరియు వారి కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

DS/SH



(Release ID: 1912304) Visitor Counter : 95