ప్రధాన మంత్రి కార్యాలయం

చిక్కబళ్లాపూర్ లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కి పుష్పాంజలి ఘటించిన – ప్రధానమంత్రి

Posted On: 25 MAR 2023 2:24PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు క‌ర్ణాట‌క‌లోని చిక్కబ‌ళ్లాపూర్‌ లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

 

శ్రీ మోదీ ఈ రోజు కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

 

*****

DS/TS



(Release ID: 1910723) Visitor Counter : 172