ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీయుతులు భగత్ సింహ్, సుఖ్ దేవ్ మరియు రాజ్గురు లకు శహీద్ దివస్ సందర్భం లో  శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 23 MAR 2023 9:46AM by PIB Hyderabad

శ్రీయుతులు భగత్ సింహ్, సుఖ్ దేవ్ మరియు రాజ్ గురు లకు ఈ రోజు న శహీద్ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘శ్రీయుతులు భగత్ సింహ్, సుఖ్ దేవ్ మరియు రాజ్ గురు ల త్యాగాన్ని భారతదేశం ఎల్లప్పటికీ స్మరించుకొంటుంది. వీరు మన స్వాతంత్య్ర పోరాటాని కి సాటిలేనటువంటి తోడ్పాటు ను అందించిన మహానుభావులు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1909865) Visitor Counter : 138