ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 17 MAR 2023 5:48PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

 

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan ఈ రోజు న సమావేశమయ్యారు’’ అని తెలియ జేసింది.

***

DS/SH



(Release ID: 1908090) Visitor Counter : 161