ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 24 JAN 2023 5:12PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్ వీందర్ సింహ్ సుక్ఖూ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్ వీందర్ సింహ్ సుక్ఖూ ప్రధాన మంత్రి@narendramodi తో సమావేశమయ్యారు’’ అని తెలిపారు.

***

DS/SH

 



(Release ID: 1893346) Visitor Counter : 155