ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాఘ్ బిహు సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు

Posted On: 15 JAN 2023 9:17AM by PIB Hyderabad

మాఘ్ బిహు పర్వదినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో: 

"మాఘ్ బిహు పర్వదినం నేపథ్యంలో ప్రజలకు  నా శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రకృతితో మన అనుబంధాన్ని  మరింత  బలోపేతం చేయాలని, అంతటా ఆనందం వెల్లివిరియాలని  ఆకాంక్షిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

 

DS/SH


(Release ID: 1891361)