ప్రధాన మంత్రి కార్యాలయం
మాఘ్ బిహు సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
Posted On:
15 JAN 2023 9:17AM by PIB Hyderabad
మాఘ్ బిహు పర్వదినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"మాఘ్ బిహు పర్వదినం నేపథ్యంలో ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రకృతితో మన అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని, అంతటా ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1891361)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam