ప్రధాన మంత్రి కార్యాలయం
లోహ్డీ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
13 JAN 2023 6:17PM by PIB Hyderabad
లోహ్ డీ సందర్బం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మీ అందరి లోహ్ డీ మంగళప్రదం అగుగాక. ఈ పండుగ రోజు మన సమాజం లో సద్భావన స్ఫూర్తి ని మరింత గాఢం చేయు గాక. ఎల్లెడలా ఆనందం వెల్లివిరియాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1891197)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam