ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోహ్డీ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 JAN 2023 6:17PM by PIB Hyderabad

లోహ్ డీ సందర్బం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మీ అందరి లోహ్ డీ మంగళప్రదం అగుగాక. ఈ పండుగ రోజు మన సమాజం లో సద్భావన స్ఫూర్తి ని మరింత గాఢం చేయు గాక. ఎల్లెడలా ఆనందం వెల్లివిరియాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(Release ID: 1891197)