ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాయణంసందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 JAN 2023 10:46AM by PIB Hyderabad

ఉత్తరాయణం సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తరాయణం సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. మన జీవితాల లో సంతోషం సమృద్ధం అగు గాక.’’ అని పేర్కొన్నారు,

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1891195) సందర్శకుల సూచీ సంఖ్య : : 160