ప్రధాన మంత్రి కార్యాలయం

జోషీమఠ్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్న ప్రధాని కార్యాలయం

Posted On: 08 JAN 2023 12:04PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో జోషీమఠ్‌ అంశంపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులుసహా జోషీమఠ్‌ జిల్లా అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ఇందులో పాల్గొంటారు.



(Release ID: 1889664) Visitor Counter : 137