రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రలోని ఇగత్‌పురి, నాసిక్‌లో రూ. 1800 కోట్ల విలువైన 8 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 18 DEC 2022 7:45PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని ఇగత్పురినాసిక్లో రూ. 1800 కోట్ల విలువైన 226 కి.మీ పొడవు గల 8 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారుకేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ సహాయ మంత్రి డాక్టర్భారతీ పవార్ సమక్షంలో  కార్యక్రమం జరిగిందిపార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుభాష్ భామ్రేశ్రీ హేమంత్ గాడ్సేఎమ్మెల్యేలు ఇతర అధికారులు  కార్యక్రమంలో పాల్గొన్నారు హైవే ప్రాజెక్ట్లతో పలు జిల్లాలో మేటి రవాణా అందుబాటులోకి రానుందిప్రయాణం సురక్షితంగా మారుతుందిఇంధనంసమయం ఆదా అవుతుందిఅలాగే కాలుష్యం కూడా తగ్గుతుంది ప్రాజెక్టుల వల్ల వ్యవసాయంహస్తకళల ఉత్పత్తులు స్థానిక మార్కెట్లకు చేరుకోవడం సులభతరం అవుతుందిగ్రామీణ ప్రాంతాలను నగరాలతో మరింత చేరులోకి తీసుకురావడానికి సహాయపడుతుందిఅలాగే కొత్త పరిశ్రమలు వాటి ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి.

*******



(Release ID: 1884718) Visitor Counter : 124