ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన మిజోరమ్ ముఖ్యమంత్రి

Posted On: 08 DEC 2022 2:32PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ జోరంథాంగా ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి @narendramodi తో మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ జోరంథాంగా సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

***

DS/SH

 



(Release ID: 1881777) Visitor Counter : 151