ప్రధాన మంత్రి కార్యాలయం
గీతా జయంతి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
03 DEC 2022 12:43PM by PIB Hyderabad
గీతా జయంతి నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతామృత్ సర్వస్వం విష్ణోర్వక్త్రాద్విని: సృతమ్
గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే
గీతా జయంతి సందర్భం లో దేశ ప్రజలు అందరి కి అనంత శుభకామన లు. శ్రీమద్భగవద్గీత శతాబ్దాల తరబడి మానవ జాతి కి మార్గదర్శనం చేస్తూ వచ్చింది. అధ్యాత్మ మరియు జీవన దర్శనం తో ముడిపడ్డ ఈ మహా గ్రంథం ప్రతి యుగం లోను దారి ని చూపేది గా ఉండగలదు.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1880857)
Visitor Counter : 119
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam