ప్రధాన మంత్రి కార్యాలయం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో ఆమెకు ప్రధాని నివాళి

Posted On: 19 NOV 2022 11:16AM by PIB Hyderabad

   మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమెకు నా నివాళి” అని ప్రధాని పేర్కొన్నారు.

****

DS/ST



(Release ID: 1877398) Visitor Counter : 116