ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి తో సమావేశమైన జమ్ము మరియు కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2022 1:19PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని జమ్ము మరియు కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా రోజు న కలుసుకొన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

" ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో జమ్ము మరియు కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నర్ శ్రీ @manojsinha సమావేశమయ్యారు.." అని తెలిపింది.


(రిలీజ్ ఐడి: 1875688) సందర్శకుల సూచీ సంఖ్య : : 179