ప్రధాన మంత్రి కార్యాలయం
ఛఠ్ పండుగసందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
30 OCT 2022 9:05AM by PIB Hyderabad
ఛఠ్ పండుగ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్ర శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సూర్యదేవునికి మరియు ప్రకృతి ఆరాధన కు అంకితం అయినటువంటి మహాపర్వదినం అయిన ఛఠ్ ను పురస్కరించుకొని దేశ ప్రజలు అందరి కి ఇవే హృదయపూర్వక శుభకామన లు. భగవాన్ భాస్కరుని వెలుగులు మరియు ఛఠ్ మాత యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్క వ్యక్తి జీవనం పై ప్రసరించుగాక, ఇదే నేను కోరుకొంటున్నది.’’ అని పేర్కొన్నారు.
सूर्यदेव और प्रकृति की उपासना को समर्पित महापर्व छठ की सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। भगवान भास्कर की आभा और छठी मइया के आशीर्वाद से हर किसी का जीवन सदैव आलोकित रहे, यही कामना है।
— Narendra Modi (@narendramodi) October 30, 2022
*****
DS/ST
(Release ID: 1872100)
Visitor Counter : 144
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam