ప్రధాన మంత్రి కార్యాలయం

అహ్మ‌దాబాద్ లోని అస‌ర్వా సివిల్ ఆస్ప‌త్రిలో రూ.1275 కోట్ల విలువ గ‌ల ఆరోగ్య వ‌స‌తుల‌కు శంకుస్థాప‌న చేసి, జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి


“ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌ట్ల ఆందోళ‌న చెందే హృద‌యం, ఉద్దేశం ప్ర‌భుత్వానికి ఉన్న‌ట్ట‌యితే స‌రైన ఆరోగ్య మౌలిక వ‌స‌తుల సృష్టి అసాధ్యం కాదు”.

“గుజ‌రాత్ లో చేసిన ప‌నులు, సాధించిన విజ‌యాలు కొన్ని సార్లు లెక్కించ‌డానికి కూడా క‌ష్టం”

“నేడు స‌బ్ కా సాత్‌, స‌బ్ కా వికాస్‌, స‌బ్ కా విశ్వాస్‌, స‌బ్ కా ప్ర‌యాస్ సిద్ధాంతం ఆధారంగా గుజ‌రాత్ కోసం ప్ర‌భుత్వం అవిశ్రాంతంగా ప‌ని చేస్తోంది”.

“ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఆవేద‌న ఉన్న‌ట్ట‌యితే స‌మాజం ప్ర‌త్యేకించి త‌ల్లులు, సోద‌రీమ‌ణులు, బ‌ల‌హీన‌వ‌ర్గాలు స‌హా స‌మాజం భారీ లాభాలు పొందుతుంది”.

Posted On: 11 OCT 2022 4:39PM by PIB Hyderabad

అహ్మదాబాద్ లోని అసర్వా సివిల్ ఆస్పత్రిలో రూ.1275 కోట్ల విలువ  ఆరోగ్య తులకు ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ శంకుస్థాప చేసి జాతికి అంకితం చేశారు.

కార్యక్ర స్థలానికి చ్చిన ర్వాత ప్రధానమంత్రి ఆరోగ్య మౌలిక తుల ప్రాజెక్టులన్నింటినీ సందర్శించారు ర్వాత ప్రధానమంత్రి వేదిక ద్దకు చ్చారుఅక్క ఆయకు త్కారం చేశారు ర్వాత ప్రధానమంత్రి కాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. (i) మంజుశ్రీ మిల్ క్యాంపస్ లో కిడ్నీ వ్యాధుల రిశోధ కేంద్ర ఇన్ స్టిట్యూట్‌(ఐకెఆర్ డిసి);  (ii) అసర్వాలో సివిల్ ఆస్పత్రి క్యాంపస్ లో గుజరాత్ కేన్సర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆస్పత్రి నం; (iii) యుఎన్ మెహతా ఆస్పత్రిలో హాస్టల్ నం;  (iv) ఒక రాష్ట్రంఒక యాల్సిస్ కార్యక్రమం కింద గుజరాత్ యాల్సిస్ కార్యక్రమం విస్త‌; (v) గుజరాత్ రాష్ట్ర  కెమో ప్రోగ్రామ్‌.  ర్వాత  ప్రాజెక్టులకు శంకుస్థాప చేశారు.  (i) గోధ్రాలో కొత్త వైద్య ళాశాల‌;  (ii) సోలాలోని జిఎంఇఆర్ఎస్ మెడికల్ కాలేజిలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి;  (iii) అసర్వా సివిల్ ఆస్పత్రిలో బాలిక వైద్య ళాశాల‌; (iv) అసర్వాలో రెన్ సేరా సివిల్ ఆస్పత్రి;  (v) భిలోడాలో 125  జిల్లా ఆస్పత్రి; (vi) అంజర్ లో 100  బ్ డిస్ర్టిక్ట్ ఆస్పత్రి.

మోర్వా దాఫ్ లోని సిహెచ్ సి,, జునాగఢ్ లోని జిఎంఎల్ఆర్ఎస్వాఘాయ్ లోని సిహెచ్ సిల్లో రోగులతో ప్రధానమంత్రి సంభాషించారు.

 సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ గుజరాత్ ఆరోగ్య రంగానికి ఇది అద్భుతమైన రోజు అన్నారు ప్రాజెక్టులన్నీ కాలంలో పూర్తి చేసినందుకు వాటితో సంబంధం  వారందరినీ అభినందించారుప్రపంచంలోని అత్యంత ఆధునిక వైద్య టెక్నాలజీలువైద్య మౌలిక తులు గుజరాత్ ప్రలు అందుకోగలుగుతారనిద్వారా మాజం లాభం పొందుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు వైద్య తులు అందుబాటులోకి రావడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్ల స్తోమ లేని వారు ఎలాంటి అత్య రిస్థితులనైనా ఎదుర్కొనడానికి నియమితులైన వైద్య బృందాలున్న ప్రభుత్వ నిర్వలోని  ఆస్పత్రులకు వెళ్లచ్చునని చెప్పారుమూడున్న సంవత్సరాల క్రితం 1200 లు  మాతృత్వ‌, బాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించే అవకాశం కు భించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.

కిడ్నీ వ్యాధుల ఇన్ స్టిట్యూట్‌, యుఎన్ మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ రెండింటి సామర్థ్యాలుసేవలు విస్తరించినట్టు ప్రధానమంత్రి చెప్పారుగుజరాత్ కేన్సర్ రిశోధ సంస్థ కొత్త నం ప్రారంభం కావడంతో బోన్ మారో మార్పిడి దుపాయాలు అప్ గ్రేడ్ అయినట్టు తెలుపుతూ “దేశంలో సైబర్‌-నైఫ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఏకైక ప్రభుత్వ ఆస్పత్రి ఇదే” అన్నారుగుజరాత్ త్వరితతిన అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుతున్నని ప్రధానమంత్రి అన్నారుగుజరాత్ అభివృద్ధి వేగాన్ని గురించి ప్రస్తావిస్తూ అక్క రిగిన నులుసాధించిన‌ విజయాలను లెక్క ట్టడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.

20-25 సంవత్సరాల క్రితం గుజరాత్ లోని లోపభూయిష్టమైన‌ వ్యస్థ తీరుతెన్నుల గురించి ప్రస్తావిస్తూ ఆరోగ్య రంగంలో వెనుకబాటు కారణంగా వ్యాధుల‌ వ్యాప్తివిద్యారంగం నిర్లక్ష్యంవిద్యుత్ కొర‌, పాలనా లోపాలుశాంతి ద్ర స్యతో అల్లాడేదని ప్రధానమంత్రి చెప్పారుఓట్ బ్యాంక్ రాజకీయాలే అన్నింటి న్నా పెద్ద రుగ్మ అన్నారుఅందుకు భిన్నంగా నేడు గుజరాత్ వ్యాధులన్నింటి నుంచి డి పురోగ థంలో ఉన్నని చెప్పారునేడు హై-టెక్ ఆస్పత్రుల గురించి ప్రస్తావించినా గుజరాత్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారుఅలాగే విద్యాసంస్థ విషయానికి చ్చినా నేడు గుజరాత్ తో రిపోల్చగినదేదీలేదని చెప్పారువృద్ధిలో నేడు గుజరాత్ పురోగమిసతూ అభివృద్ధిలో కొత్త శిఖరాలు చేరుతున్నన్నారుగుజరాత్ లో నీరువిద్యుత్‌, శాంతి ద్రలు ఎంతో మెరుగుపడ్డాయని చెప్పారు. “నేడు బ్ కా సాత్‌, బ్ కా వికాస్‌, బ్ కా విశ్వాస్‌, బ్ కా ప్రయాస్ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని గుజరాత్ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది” అని శ్రీ మోదీ చెప్పారు.

నేడు ప్రారంభించిన ఆరోగ్య మౌలిక తుల ప్రాజెక్టులు గుజరాత్ కు కొత్త గుర్తింపు తెచ్చాయనిగుజరాత్ ప్ర సామర్థ్యాలకు ఇవి గుర్తు అని ప్రధానమంత్రి చెప్పారుగుజరాత్ ప్రలు మంచి ఆరోగ్య తులతో పాటు ప్రపంచంలోనే అత్యున్న స్థాయి వైద్య తులు  రాష్ట్రంలోనే ఉండడంఅవి నిరంతరం పెరుగుతూ ఉండడం ర్వకారణంగా భావిస్తారని ఆయ చెప్పారుగుజరాత్ లో మెడికల్ టూరిజంకు ఇవి దోహతాయని ఆయ అన్నారు.

మంచి ఉద్దేశాలువిధానాలు లిసినప్పుడే మంచి ఆరోగ్య మౌలిక తులు అందుబాటులోకి స్తాయని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  “ప్రభుత్వ హృదయంక్ష్యాలు ప్రజాసస్య ట్ల ఆందోళతో నిండి ఉండపోతే రైన ఆరోగ్య మౌలిక తుల అభివృద్ధి సాధ్యం కాదు” అన్నారుసంపూర్ణ దృక్పథంతో హృదపూర్వకంగా కృషి చేసినప్పుడు వాటి లితాలు కూడా హుముఖీనంగా ఉంటాయని ప్రధానమంత్రి సూచించారు. “గుజరాత్ విజమంత్రం ఇదే” అని చెప్పారు.

వైద్యశాస్త్ర సారూప్యను రింతగా వివరిస్తూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉద్దేశపూర్వకంగావంతంగా రుద్దిన అనమైన వ్యస్థను ఏరి వేయడానికి “ర్జ‌”రీ చేశానని చెప్పారుఅలాగే వ్యస్థను క్తివంతం చేయడానికి నిరంత ఇన్నోవేషన్ అనే “ఔషధం”ఆరోగ్య తుల ట్ల అవగాహతో ని చేసేందుకు “కేర్” అస్ర్తాలుగా ఉపయోగించుకున్నట్టు ఆయ తెలిపారుజంతువుల సంరక్ష ట్ల కూడా శ్రద్ధ హించిన మొదటి రాష్ట్రం గుజరాత్ అని ఆయ తెలిపారువిభిన్న వ్యాధులుమ్మారుల స్వభావాన్ని రిగలోకి తీసుకుంటే ఒక భూమిఒక ఆరోగ్య కార్య‌క్ర‌మం వంటి వ్యస్థను టిష్ఠం చేయాల్సి ఉన్నని చెప్పారుప్రభుత్వం జాగ్రత్తతో ప్రర్తించిందని చెబుతూ “మేం ప్రల్లోకి వెళ్లి వారి బాధను పంచుకున్నాం” అన్నారుప్రభుత్వ భాగస్వామ్య విధానం ద్వారా ప్రను అనుసంధానం చేసేందుకు రిగిన ప్రత్నాల గురించి వివరిస్తూ వ్యస్థ ఆరోగ్యవంతంగా మారినప్పుడు గుజరాత్ ఆరోగ్య రంగం కూడా ఆరోగ్యవంతం అయిందిగుజరాత్ దేశానికే ఒక ఉదాహగా నిలిచింది అని చెప్పారు.

గుజరాత్ లో నేర్చుకున్న పాఠాలను తాను కేంద్రప్రభుత్వంలో కూడా ఆచరించినట్టు  ప్రధానమంత్రి చెప్పారు 8 సంవత్సరాల కాలంలో కేంద్రప్రభుత్వం 22 కొత్త ఎయిమ్స్ ను దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేశామనిగుజరాత్ కూడా దాని నుంచి లాభం పొందిందని అన్నారురాజ్ కోట్ లో గుజరాత్ లో తొలి ఎయిమ్స్ చ్చింది అని శ్రీ మోదీ చెప్పారుగుజరాత్ లో ఆరోగ్య రంగం విషయంలో రిగిన కృషిని వివరిస్తూ వైద్య రిశోధ‌, యోటెక్ రిశోధ‌, ఫార్మా రిశోధలో గుజరాత్ ప్రతిభ ప్రర్శించి ప్రపంచ స్థాయిలో  పేరు మార్మోగిపోయేలా చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి అన్నారు.

ప్రభుత్వం ప్రజా స్య ట్ల అవగాహతో ని చేస్తున్నట్టయితే  ప్రయోజనాలు ల్లులుసోదరీమణులుహీన ర్గాలు హా మొత్తం మాజం అందుకుంటుందని ప్రధానమంత్రి అన్నారుమాతృత్వ ణాలుశిశు ణాల సంఖ్య ప్రభుత్వానికి ఆందోళ లిగించే స్థాయిలో ఉన్నప్పుడు  ప్రభుత్వం అలాంటి దురదృష్ట సంఘను విధిరాతగా రిగణించేదని ఆయ గుర్తు చేశారుల్లులుపిల్ల ట్ల ప్రత్యేక శ్రద్ధ చూపింది  ప్రభుత్వమేనని చెబుతూ “ 20 సంవత్సరాల కాలంలో మేము అవసమైన విధానాలు రూపొందించిఅమలుపడం ల్ల ణాల సంఖ్య నీయంగా గ్గింది” అని శ్రీ మోదీ చెప్పారుబేటీ చావో బేటీ ఢావో అభియాన్ గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు మాజంలో న్మిస్తున్న బాలిక సంఖ్య న్మిస్తున్న పిల్ల  న్నా ఎక్కువగా ఉన్నన్నారు విజయం గుజరాత్ ప్రభుత్వం అమలుపరిచిన “చిరంజీవి”, “ఖిల్ ఖిలాహత్” వంటి విధానాలదే  విజని ఆయ అభివర్ణించారుకేంద్రప్రభుత్వం అమలుపరుస్తున్న “ఇంద్రనుష్‌”, “మాతృవందన” వంటి కాలకు గుజరాత్ విజయాలుప్రత్నాలే దారి చూపాయని శ్రీ మోదీ అన్నారు.

పేదలుఅవరంలో  ఉన్న వారికి చికిత్స కోసం ఆయుష్మాన్ భారత్ కం ప్రారంభించినట్టు ప్రధానమంత్రి  ప్రసంగం ముగిస్తూ తెలిపారుబుల్‌-ఇంజన్ ప్రభుత్వ లం గురించి వివరిస్తూ ఆయుష్మాన్ భారత్‌, ముఖ్యమంత్రి అమృతం యోజ వంటి కాలు రాష్ట్రంలోని పేద ప్ర ఆరోగ్య అవరాలు తీర్చుతున్నాయని ఆయ చెప్పారు. “ర్తమానాన్ని మాత్రమే కాకుండా విష్యత్తు దిశను కూడా నిర్దేశించే రెండు రంగాలు ఆరోగ్యంవిద్య మాత్రమే” అన్నారు.  2019లో 1200 తో ఏర్పాటు చేసిన సివిల్ ఆస్పత్రి కోవిడ్‌-19 మ్మారి ప్రపంచాన్ని ణికించిన యంలో అతి పెద్ద ఆరోగ్య సేవా కేంద్రంగా ఉపయోగడిందన్న ఉదాహ ఆయ చూపారు. “ఒకే ఒక ఆరోగ్య మౌలిక తి మ్మారి కాలంలో వేలాది మంది రోగుల ప్రాణాలు కాపాడింది” అన్నారుప్రస్తుత రిస్థితులు మెరుగుపడంతో పాటు ప్రభుత్వం విష్యత్తు కోసం కూడా కృషి చేయాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “మీరుమీ కుటుంబాలు వ్యాధుల చింత లేకుండా జీవించాలి” అనే ఆకాంక్ష శ్రీ మోదీ ప్రటించారు.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర టేల్‌, పార్లమెంటు భ్యులు శ్రీ సి.ఆర్‌.పాటిల్‌, శ్రీ రి అమీన్‌, శ్రీ కిరీట్ భాయ్ సోలంకిశ్రీ స్ముఖ్ భాయ్ టేల్  కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

 

పూర్వాప‌రాలు

అహ్మదాబాద్ లోని అస్వారా సివిల్ ఆస్పత్రిలో రూ.1275 కోట్ల విలువ  ఆరోగ్య తుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీ శంకుస్థాప చేయడంతో పాటు కొన్నింటిని జాతికి అంకితం చేశారుపేద రోగుల కుటుంబాలకు నీడ అందించే షెల్టర్ హోమ్స్ కు ప్రధానమంత్రి శంకుస్థాప చేశారుఅలాగే యు.ఎన్‌.మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ లో రింత మెరుగుపరిచిన‌, కొత్త దుపాయాలను;  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో కొత్త ఆస్పత్రి నాన్ని;  గుజరాత్ కేన్సర్  అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో కొత్త నాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.

 

*****

DS/TS

 



(Release ID: 1867056) Visitor Counter : 161