ప్రధాన మంత్రి కార్యాలయం

పార్ల‌మెంటు భ‌వ‌నంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళి అర్పించిన ప్రధానమంత్రి

Posted On: 02 OCT 2022 4:29PM by PIB Hyderabad

   లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంలో ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి @narendramodi ఇవాళ పార్లమెంటు భవనంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళి అర్పించారు” అని పేర్కొంది.



(Release ID: 1864686) Visitor Counter : 99