ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు భవనంలో లాల్ బహదూర్ శాస్త్రికి నివాళి అర్పించిన ప్రధానమంత్రి
Posted On:
02 OCT 2022 4:29PM by PIB Hyderabad
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంలో ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ద్వారా పంపిన సందేశంలో:
“ప్రధానమంత్రి @narendramodi ఇవాళ పార్లమెంటు భవనంలో లాల్ బహదూర్ శాస్త్రికి నివాళి అర్పించారు” అని పేర్కొంది.
(Release ID: 1864686)
Visitor Counter : 99
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam